THALLI BHARATHI VANDANAM
కవి పరిచయం :
దాశరథి కృష్ణమాచార్య జనన - 1925 - 07 - 22
దాశరథి కృష్ణమాచార్య మరణం - 1987 - 11 -05
నిజాం వ్యతరేక ఉద్యమం లో
పాల్గొన్నాడు.
అగ్నిధార, రుధ్రవిణ , మహాంద్రోదయం, తిమీరం తో సమరం
ఆంధ్ర ప్రదేశ్
ఆస్థాన కవిగా సేవలందించారు.
ఆత్మకథ – యాత్రా స్మృతి
పాట :
తల్లీ భారతి వందనము
నీ ఇల్లే మా నందనము
మేమంతా నీ పిల్లలమూ
నీ చల్లని ఒడిలో మల్లెలమూ
|| తల్లీ భారతి
చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా
తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళలా కొలిచెదమమ్మా
|| తల్లీ భారతి
కుల మత భేదం మరిచెదము
కలతలు మాని మెలిగెదము
మానవులంతా సమానమంటూ
మమతను సమతను పంచెదము
|| తల్లీ భారతి
తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికి నవొదయం
భావి పౌరులం మనం మనం
భారత ప్రములను జయం జయం
|| తల్లి భారతి
Post a Comment
0 Comments